G20 Summit: జీవఇంధన కూటమిని ప్రతిపాదించిన భారత్.. లాభాలివే!
వాతావరణ మార్పులు, ఇంధన భద్రతపై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇంధన పరివర్తనకు భారత్ పావులు కదుపుతోంది. జీ-20 (G20) గ్రూప్ దేశాల కూటమి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్.. జీవ ఇంధన కూటమి ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో జీవఇంధన కూటమి ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో జీవఇంధనం, దానివల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.
Updated : 07 Sep 2023 21:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!