Digital Currency: క్రిప్టో కరెన్సీ వినియోగంలో భారత్‌కు 7వ స్థానం.. వెల్లడించిన ఐరాస

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రిప్టో కరెన్సీ వినియోగం అసాధారణ రీతిలో పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ కరెన్సీ వినియోగంలో భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచింది. దేశంలో 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నారు.

Published : 11 Aug 2022 19:13 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రిప్టో కరెన్సీ వినియోగం అసాధారణ రీతిలో పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ కరెన్సీ వినియోగంలో భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచింది. దేశంలో 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు