Digital Currency: క్రిప్టో కరెన్సీ వినియోగంలో భారత్కు 7వ స్థానం.. వెల్లడించిన ఐరాస
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రిప్టో కరెన్సీ వినియోగం అసాధారణ రీతిలో పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ కరెన్సీ వినియోగంలో భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచింది. దేశంలో 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నారు.
Published : 11 Aug 2022 19:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి