Maldives: మాల్దీవులకు భారీగా తగ్గిన భారత పర్యటకులు

మాల్దీవుల్లోని పర్యటక కేంద్రాలు బోసిపోతున్నాయి. భారత్ నుంచి వెళ్లే పర్యటకులు తగ్గడమే అందుకు కారణమని తెలుస్తోంది. 2023, 2024 సంవత్సరాల్లో మార్చి నెల వరకు మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య 33శాతం తగ్గింది. 

Updated : 09 Mar 2024 19:15 IST

మాల్దీవుల్లోని పర్యటక కేంద్రాలు బోసిపోతున్నాయి. భారత్ నుంచి వెళ్లే పర్యటకులు తగ్గడమే అందుకు కారణమని తెలుస్తోంది. 2023, 2024 సంవత్సరాల్లో మార్చి నెల వరకు మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య 33శాతం తగ్గింది. 

Tags :

మరిన్ని