Indipendance day: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ (Indipendance day) వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాద రామానుజ జీయర్ స్వామి సమతామూర్తి కేంద్రంలోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అధ్యక్షుడు రమేష్ గుప్తా, కృష్ణస్వామి, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి మంజు భార్గవి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Published : 15 Aug 2023 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం