CM Jagan: ఎన్నికల వేళ జనం గుర్తొచ్చారా?.. నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

ఏపీకి జగన్‌ (Jagan) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జనం వద్దకు వెళ్లేందుకు దాదాపు అయిదేళ్లు పట్టిందన్నమాట. జనంతో సంబంధం లేని ఆయన ఇప్పుడు ఎన్నికలొచ్చేసరికి మళ్లీ జనం వద్దకు వస్తున్నారు. బుధవారం ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

Published : 27 Mar 2024 09:55 IST

ఏపీకి జగన్‌ (Jagan) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జనం వద్దకు వెళ్లేందుకు దాదాపు అయిదేళ్లు పట్టిందన్నమాట. జనంతో సంబంధం లేని ఆయన ఇప్పుడు ఎన్నికలొచ్చేసరికి మళ్లీ జనం వద్దకు వస్తున్నారు. బుధవారం ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

Tags :

మరిన్ని