AP News: మరోసారి వృద్ధుల ఉసురు పోసుకుంటారా?.. ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీపై స్పష్టతేది?

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాలనే మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది.

Published : 24 Apr 2024 09:49 IST

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో ప్రభుత్వం మళ్లీ వికృతక్రీడకు సిద్ధమవుతోంది. పింఛన్ల పంపిణీలో ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాలనే మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. వారంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘమూ జోక్యం చేసుకోవడం లేదు.  

Tags :

మరిన్ని