KA Paul: సీఎం కేసీఆర్‌ నా ఫోన్‌ ట్యాప్‌ చేయిస్తున్నారు: కేఏ పాల్

తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR) తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ఆరోపించారు. తాను కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులతో మాట్లాడటంపై నిఘా పెట్టారంటూ విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు తానే సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. 

Published : 13 Feb 2023 15:37 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR) తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ఆరోపించారు. తాను కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులతో మాట్లాడటంపై నిఘా పెట్టారంటూ విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు తానే సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని