Komatireddy: రూ.వేల కోట్లు దోచుకునేందుకే కాళేశ్వరం కట్టారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

నల్గొండతో పాటు 3 జిల్లాలను భారాస నాశనం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో తాగునీరు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకే కాళేశ్వరం కట్టారన్న ఆయన.. కీలక శాఖలన్నీ తనవద్ద పెట్టుకుని కేసీఆర్ దోపిడీ చేశారన్నారు.

Updated : 05 Feb 2024 18:34 IST

నల్గొండతో పాటు 3 జిల్లాలను భారాస నాశనం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో తాగునీరు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకే కాళేశ్వరం కట్టారన్న ఆయన.. కీలక శాఖలన్నీ తనవద్ద పెట్టుకుని కేసీఆర్ దోపిడీ చేశారన్నారు.

Tags :

మరిన్ని