Komatireddy: రూ.వేల కోట్లు దోచుకునేందుకే కాళేశ్వరం కట్టారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండతో పాటు 3 జిల్లాలను భారాస నాశనం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో తాగునీరు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకే కాళేశ్వరం కట్టారన్న ఆయన.. కీలక శాఖలన్నీ తనవద్ద పెట్టుకుని కేసీఆర్ దోపిడీ చేశారన్నారు.
Updated : 05 Feb 2024 18:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
-
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
-
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు