Mulugu: ఇంకా జలదిగ్బంధంలోనే కొండాయి ప్రాంతం
ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో.. కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గినప్పటికీ ఈ గ్రామాల్లో ఇంకా వరద తగ్గలేదు. భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో కొండాయి ప్రజలు.. గ్రామ పంచాయతీ భవనంపై ఉండి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరి అవస్థలు తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. హెలీకాప్టర్ ద్వారా భోజనం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు.
Updated : 28 Jul 2023 17:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్