Sailaja Kiran: ప్రజల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నాం: శైలజాకిరణ్
‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ ఖాతాదారులందరి సంస్థ అని.. ఆ సంస్థ ఎండీ శైలజాకిరణ్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ 60 ఏళ్లుగా సంస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. 1989 నుంచి విజయవాడ ఎంజీ రోడ్డులో సేవలందిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ లబ్బిపేట బ్రాంచ్ను.. స్థానిక కళాంజలి షోరూమ్ కాంప్లక్స్లోని నూతన సముదాయంలోకి మార్చిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
Published : 14 Aug 2022 20:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే