Maldives: తలొగ్గిన మాల్దీవుల ప్రభుత్వం
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అంశంలో భారత్తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్దీవులు యత్నిస్తోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న వేళ మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ ఈ వివాదంపై తొలిసారి స్పందించింది. భారత్ సహా ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. వివిధ సంక్షోభాల సమయంలో భారత్ తమను ఆదుకుందని అందుకు భారత్ పట్ల తాము ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని పేర్కొంది.
Updated : 11 Jan 2024 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్