AP News: ప్రభుత్వానికి బురిడీ.. మరణించిన తండ్రి పేరిట 12 ఏళ్లుగా ఫించన్
చనిపోయిన తండ్రి బతికే ఉన్నట్లు ప్రభుత్వాన్ని మోసగిస్తూ వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్న ప్రబుద్ధుడిపై గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 12 ఏళ్ల క్రితం చనిపోయాడు. కానీ, ఆయన బతికే ఉన్నట్లు వేరొకరిని చూపిస్తూ చిన్న కుమారుడు సౌరయ్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని మోసగిస్తున్న సౌరయ్యపై చర్యలు తీసుకుని పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
Published : 05 Jun 2023 21:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!