AP News: ప్రభుత్వానికి బురిడీ.. మరణించిన తండ్రి పేరిట 12 ఏళ్లుగా ఫించన్‌

చనిపోయిన తండ్రి బతికే ఉన్నట్లు ప్రభుత్వాన్ని మోసగిస్తూ వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్న ప్రబుద్ధుడిపై గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 12 ఏళ్ల క్రితం చనిపోయాడు. కానీ, ఆయన బతికే ఉన్నట్లు వేరొకరిని చూపిస్తూ చిన్న కుమారుడు సౌరయ్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు.  ప్రభుత్వాన్ని మోసగిస్తున్న సౌరయ్యపై చర్యలు తీసుకుని పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Published : 05 Jun 2023 21:43 IST

చనిపోయిన తండ్రి బతికే ఉన్నట్లు ప్రభుత్వాన్ని మోసగిస్తూ వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్న ప్రబుద్ధుడిపై గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 12 ఏళ్ల క్రితం చనిపోయాడు. కానీ, ఆయన బతికే ఉన్నట్లు వేరొకరిని చూపిస్తూ చిన్న కుమారుడు సౌరయ్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు.  ప్రభుత్వాన్ని మోసగిస్తున్న సౌరయ్యపై చర్యలు తీసుకుని పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

మరిన్ని