GHMC: జీహెచ్ఎంసీ అధికారి టేబుల్పై పామును వదిలి.. వ్యక్తి వినూత్న నిరసన
హైదరాబాద్లో వర్షాల వేళ అధికారులు స్పందించటంలేదంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. వరదలో ఇంట్లోకి వచ్చిన పాము (Snake)తో జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయానికి వెళ్లి అధికారుల తీరును ఎండగట్టాడు. మూడ్రోజులుగా వర్షం కురుస్తుండటంతో అల్వాల్ ప్రాంతంలో నివాసం ఉండే సంపత్ కుమార్ ఇంట్లోకి వరదనీరు వచ్చింది. ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో విసుగుచెందాడు. ఇంట్లోకి వచ్చిన పామును వార్డు అధికారి టేబుల్పై వదిలాడు. ఇలాంటి పరిస్థితుల్లో తామెలా బతకాలని ప్రశ్నించాడు.
Published : 26 Jul 2023 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర