Manchu Manoj: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవలో మంచు మనోజ్‌ దంపతులు

యాదాద్రి (Yadadri) ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) చెప్పారు. కుటుంబసమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి ఆలయాన్ని  సీఎం కేసీఆర్‌ (CM KCR) అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. 

Published : 18 Apr 2023 14:17 IST

యాదాద్రి (Yadadri) ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) చెప్పారు. కుటుంబసమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి ఆలయాన్ని  సీఎం కేసీఆర్‌ (CM KCR) అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. 

Tags :

మరిన్ని