Independence Day: ఆనాటి యోధుల త్యాగాలను స్మరించుకోవాలి: శైలజా కిరణ్‌

పౌరులంతా సమాజానికి తనవంతు సేవ చేయాలనే ఆలోచనతో ముందడుగు వేసినప్పుడే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను అందుకోగలమని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

Published : 15 Aug 2022 16:23 IST

పౌరులంతా సమాజానికి తనవంతు సేవ చేయాలనే ఆలోచనతో ముందడుగు వేసినప్పుడే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను అందుకోగలమని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

Tags :

మరిన్ని