Konaseema District: నీట మునిగిన పంట పొలాలు.. కోనసీమ వరి రైతుల దిగాలు
తుపాను(Michaung Cyclone) ధాటికి కోనసీమ(Konaseema District) వరి రైతులు సర్వం కోల్పోయారు. కోత దశలో ఉన్న వరి పంట కుండపోత వానలతో నీట మునిగింది. పొలాల్లోనే పంట నాని కుళ్లిపోతోంది. అప్పులు చేసిన పెట్టుబడి వర్షార్పణమవ్వడంతో.. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
Published : 07 Dec 2023 15:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్