Konaseema District: నీట మునిగిన పంట పొలాలు.. కోనసీమ వరి రైతుల దిగాలు

తుపాను(Michaung Cyclone) ధాటికి కోనసీమ(Konaseema District) వరి రైతులు సర్వం కోల్పోయారు. కోత దశలో ఉన్న వరి పంట  కుండపోత వానలతో నీట మునిగింది. పొలాల్లోనే పంట నాని కుళ్లిపోతోంది. అప్పులు చేసిన పెట్టుబడి వర్షార్పణమవ్వడంతో..  రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Published : 07 Dec 2023 15:08 IST

తుపాను(Michaung Cyclone) ధాటికి కోనసీమ(Konaseema District) వరి రైతులు సర్వం కోల్పోయారు. కోత దశలో ఉన్న వరి పంట  కుండపోత వానలతో నీట మునిగింది. పొలాల్లోనే పంట నాని కుళ్లిపోతోంది. అప్పులు చేసిన పెట్టుబడి వర్షార్పణమవ్వడంతో..  రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Tags :

మరిన్ని