Telangana News:మిల్లర్ల వద్ద భారీగా వరిధాన్యం నిల్వలు
రాష్ట్రం నుంచి బియ్యం తీసుకునే విషయమై కేంద్రం, F.C.I. నుంచి స్పష్టత రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మిల్లర్ల వద్ద ప్రస్తుతం దాదాపు కోటి మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం నిల్వలున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి మిల్లింగ్ నిలిచిపోయింది. ఈ సీజన్ లో గరిష్ఠంగా పక్షం రోజులు కూడా మిల్లింగ్ కాకపోవడం ఇబ్బందికరంగా మారింది.
Published : 23 Jun 2022 14:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర