Adimulapu Suresh: సీఎం జగన్ పేరు చెప్పి ఓట్లడుగుతాం..!: ఆదిమూలపు సురేశ్
వైకాపా (YSRCP) రాజకీయ వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ (Adimulapu suresh) అన్నారు. పార్టీ విధి విధానాలు బట్టి అభ్యర్థుల మార్పులు ఉంటాయని చెప్పారు. ఎర్రగొండపాలెం నుండి మంత్రి సురేశ్ని కొండపి నియోజకవర్గానికి మారుస్తూ ఇటీవల వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ అధికారులు, వైకాపా నాయకులతో మంత్రి సురేశ్ సమావేశం అయ్యారు.
Published : 17 Dec 2023 13:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్