Adimulapun Suresh: ఖాళీ కుర్చీలు.. మంత్రి ఆదిమూలపు ప్రసంగానికి స్పందన కరవు

చెన్నూరు: కడప జిల్లా చెన్నూరులో ఆదివారం నిర్వహంచిన సామాజిక సాధికార బస్సు యాత్రకు స్పందన కరవైంది. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రసంగిస్తుండగానే జనం అక్కడి నుంచి జారుకోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

Published : 10 Dec 2023 21:35 IST

చెన్నూరు: కడప జిల్లా చెన్నూరులో ఆదివారం నిర్వహంచిన సామాజిక సాధికార బస్సు యాత్రకు స్పందన కరవైంది. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రసంగిస్తుండగానే జనం అక్కడి నుంచి జారుకోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు