LIVE - Harish Rao: పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ.. పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీలో భాగంగా పాల్వంచలో ఏర్పాటు చేసిన సభకు మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు.   

Published : 30 Jun 2023 12:53 IST

రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీలో భాగంగా పాల్వంచలో ఏర్పాటు చేసిన సభకు మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు.   

Tags :

మరిన్ని