konda surekha: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసింది: మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ పాలనపై భారాస ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్ ఇచ్చారు. మహేందర్రెడ్డిపై అవినీతి మరకే ఉంటే మీ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. మహేందర్రెడ్డి 36 ఏళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన్ను టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా నియమించామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు.
Updated : 08 Feb 2024 16:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్