KTR: ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరగానే కేసులు ఏమైపోతున్నాయ్‌?: కేటీఆర్‌

ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. భాజపా(BJP) రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని భారాస(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. భాజపా నేతలపై నమోదు చేసిన కేసులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు చూపించగలవా? అని ఆయన సవాల్‌ చేశారు. 

Updated : 09 Mar 2023 14:07 IST

ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. భాజపా(BJP) రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని భారాస(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. భాజపా నేతలపై నమోదు చేసిన కేసులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు చూపించగలవా? అని ఆయన సవాల్‌ చేశారు. 

Tags :

మరిన్ని