జగన్‌కు వ్యతిరేక వ్యక్తులు ఎవరైనా.. మాకు ప్రతిపక్షమే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై స్పందించారు. జగన్‌పై వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. 

Published : 04 Jan 2024 14:15 IST

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై స్పందించారు. జగన్‌పై వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. 

Tags :

మరిన్ని