Ponnam Prabhakar: మంత్రి పొన్నం ఉదయపు నడక.. చిన్నారులతో సరదా ముచ్చట్లు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉదయపు నడక నిర్వహించారు. ప్రజలను పలకరించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. చిన్నారులకు శాలువా కప్పి సరదాగా మాట్లాడారు.

Published : 05 Jan 2024 13:44 IST

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉదయపు నడక నిర్వహించారు. ప్రజలను పలకరించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. చిన్నారులకు శాలువా కప్పి సరదాగా మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు