Ponnam Prabhakar: మంత్రి పొన్నం ఉదయపు నడక.. చిన్నారులతో సరదా ముచ్చట్లు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉదయపు నడక నిర్వహించారు. ప్రజలను పలకరించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. చిన్నారులకు శాలువా కప్పి సరదాగా మాట్లాడారు.
Published : 05 Jan 2024 13:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!