Eatela Rajender: ఆయన జాగ్రత్తగా మాట్లాడాలి!: జితేందర్ రెడ్డి ట్వీట్లపై ఈటల రాజేందర్
భాజపా (BJP) నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్లపై.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) స్పందించారు. జితేందర్ రెడ్డి ఆ ట్వీట్లు ఎందుకు చేశారో ఆయన్నే అడగాలని ఈటల అన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, ఏది పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు.
Published : 30 Jun 2023 19:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..