Adilabad: ఆదిలాబాద్‌లో రూ.5కే భోజనం.. ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ రాధా గోవింద అన్న క్షేత్రం పేరిట రూ.5కే భోజనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్.. మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు ఆకలితో ఉండొద్దనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

Updated : 26 Mar 2024 16:32 IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ రాధా గోవింద అన్న క్షేత్రం పేరిట రూ.5కే భోజనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్.. మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు ఆకలితో ఉండొద్దనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

Tags :

మరిన్ని