Rohit Reddy: ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. ఈడీని సమయం కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరఫున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ వచ్చి వెళ్లారు.

Published : 19 Dec 2022 13:17 IST

మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. ఈడీని సమయం కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరఫున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ వచ్చి వెళ్లారు.

Tags :

మరిన్ని