Raja singh: నోటీసులు ఇచ్చినా, జైల్లో పెట్టినా.. ధర్మం కోసం పోరాటం కొనసాగిస్తా: రాజాసింగ్
నోటీసులు ఇచ్చినా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ధర్మం కోసం చేస్తున్న పోరాటం కొనసాగిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) తెలిపారు. ఈ నెల 29వ తేదీన ముంబయిలోని దాదర్లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు.
Published : 31 Jan 2023 11:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి