Raja singh: నోటీసులు ఇచ్చినా, జైల్లో పెట్టినా.. ధర్మం కోసం పోరాటం కొనసాగిస్తా: రాజాసింగ్‌

నోటీసులు ఇచ్చినా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ధర్మం కోసం చేస్తున్న పోరాటం కొనసాగిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) తెలిపారు. ఈ నెల 29వ తేదీన ముంబయిలోని దాదర్‌లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు.

Published : 31 Jan 2023 11:33 IST

నోటీసులు ఇచ్చినా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ధర్మం కోసం చేస్తున్న పోరాటం కొనసాగిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) తెలిపారు. ఈ నెల 29వ తేదీన ముంబయిలోని దాదర్‌లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు.

Tags :

మరిన్ని