MLA Rajaiah: నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి: రాజయ్య
అధిష్ఠానం ఆదేశాల మేరకు జానకిపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకూ మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానన్నారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మరోవైపు రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దన్న సర్పంచ్ నవ్య.. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
Published : 12 Mar 2023 16:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్