Tirumala: తిరుమల శ్రీవారి సేవలో నారా లోకేశ్‌

యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

Updated : 26 Jan 2023 11:01 IST

యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని