Morbi Bridge: వంతెన సామర్థ్యం కంటే అధికంగా జనం వచ్చారు.. మోర్బీ విషాదంపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్
వంతెన సామర్థ్యం కంటే 3-4 రెట్లు ఎక్కువగా జనం దాని మీదకు చేరడమే మోర్బీ విషాదానికి ప్రధాన కారణమని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలుగు వ్యక్తి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కమాండెంట్ వి.వి.ఎన్.ప్రసన్నకుమార్ అభిప్రాయపడ్డారు. కొంతమంది ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని ప్రమాదకరంగా ఊపడమూ తీవ్ర ప్రతికూలాంశంగా పనిచేసిందని పేర్కొన్నారు. గుజరాత్లోని ఎన్డీఆర్ఎఫ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆయన.. 5 బృందాలతో మోర్బీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Published : 01 Nov 2022 10:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు