NTR: ఎన్టీఆర్‌ వర్ధంతి.. నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

తెలుగుదేశం పార్టీ(TDP) వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు(NTR) 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే  జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.

Published : 18 Jan 2023 11:52 IST

తెలుగుదేశం పార్టీ(TDP) వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు(NTR) 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే  జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.

Tags :

మరిన్ని