Khammam: ఖమ్మం జిల్లాలో నత్తనడకన సాగుతున్నధాన్యం కొనుగోళ్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. నెలరోజుల క్రితమే కేంద్రాలు ప్రారంభించినా.. పంట విక్రయించేందుకు పడిగాపులు తప్పడం లేదు. మిల్లర్లు కొర్రీలు విధిస్తుండటం, సకాలంలో రవాణా జరగక కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
Published : 11 May 2022 12:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత