pakistan: పాక్లో ప్రస్తుతం శ్రీలంకను మించిన ఆర్థిక కష్టాలు..!
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్లో.. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇప్పటికే డాలర్తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు చేరింది. చాలా కాలంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తున్న పాక్.. పొదుపు చర్యలపైనే భారాన్ని వేసింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. పాక్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలు నెలకొన్నాయి.
Updated : 27 Jan 2023 15:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు