pakistan: పాక్లో ప్రస్తుతం శ్రీలంకను మించిన ఆర్థిక కష్టాలు..!
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్లో.. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇప్పటికే డాలర్తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు చేరింది. చాలా కాలంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తున్న పాక్.. పొదుపు చర్యలపైనే భారాన్ని వేసింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. పాక్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలు నెలకొన్నాయి.
Updated : 27 Jan 2023 15:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్