Panchathantram: ‘ఈటీవీ విన్‌’లో ‘పంచతంత్రం’ స్ట్రీమింగ్‌.. ఎప్పటినుంచంటే?

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేశ్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పంచతంత్రం’ (Panchathantram). గతేడాది డిసెంబరు 9న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన ఈ ఆంథాలజీ.. మార్చి 22 నుంచి ‘ఈటీవీ విన్‌’ (ETV Win) యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఈటీవీ విన్‌ తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. 

Published : 19 Mar 2023 13:32 IST

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేశ్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పంచతంత్రం’ (Panchathantram). గతేడాది డిసెంబరు 9న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన ఈ ఆంథాలజీ.. మార్చి 22 నుంచి ‘ఈటీవీ విన్‌’ (ETV Win) యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఈటీవీ విన్‌ తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. 

Tags :

మరిన్ని