Panchathantram: ‘ఈటీవీ విన్’లో ‘పంచతంత్రం’ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేశ్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పంచతంత్రం’ (Panchathantram). గతేడాది డిసెంబరు 9న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన ఈ ఆంథాలజీ.. మార్చి 22 నుంచి ‘ఈటీవీ విన్’ (ETV Win) యాప్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈటీవీ విన్ తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసింది.
Published : 19 Mar 2023 13:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM