Pawan Kalyan: ‘శంకరాభరణం’ పాటలతో సంస్కృతి గొప్పదనం తెలిసింది: పవన్‌

లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ భౌతికకాయానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నివాళులర్పించారు. త్రివిక్రమ్‌, సత్యానంద్‌లతో కలిసి విశ్వనాథ్ పార్థివదేహాన్ని ఆయన సందర్శించారు. ‘శంకరాభరణం’ సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసిందన్నారు. ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయన్నారు. కె.విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Published : 03 Feb 2023 13:41 IST

లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ భౌతికకాయానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నివాళులర్పించారు. త్రివిక్రమ్‌, సత్యానంద్‌లతో కలిసి విశ్వనాథ్ పార్థివదేహాన్ని ఆయన సందర్శించారు. ‘శంకరాభరణం’ సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసిందన్నారు. ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయన్నారు. కె.విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Tags :

మరిన్ని