AP News: ఆరోగ్యశ్రీకి సకాలంలో జరగని బిల్లుల చెల్లింపులు
ఆరోగ్యశ్రీ (Aarogyasri) ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని దీనస్థితిలో వైకాపా సర్కారు ఉంది . డబ్బులు రాక.. రోగులకు సేవలందించేందుకు ఆసుపత్రులు వెనకడుగు వేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు మార్గదర్శకాల ప్రకారం క్లెయిమ్ పంపిన 60 రోజుల్లోగా చెల్లింపులు పూర్తవ్వాలి. కానీ.. దీనికి 400 రోజుల వరకు సమయం పడుతోంది. అప్పటికీ బిల్లులొస్తాయన్న గ్యారంటీ లేదు. వాస్తవంగా ఇబ్బంది పడుతున్నది మాత్రం రోగులే. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై ప్రిన్సిపల్ ఆకౌంటెంట్ జనరల్ కార్యాలయం వాస్తవాలను వెల్లడించినా.. సర్కారులో చలనం రాలేదు.
Published : 19 Aug 2023 10:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్