BJP: భాజపా నేత హత్య కేసు .. 15 మందికి మరణ శిక్ష

కేరళ (Kerala)లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన భాజపా (BJP) నాయకుడి హత్య (Murder) కేసులో అలప్పుళ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణశిక్ష (Death Sentence) విధించింది. వీరంతా నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం.

Published : 30 Jan 2024 20:20 IST

కేరళ (Kerala)లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన భాజపా (BJP) నాయకుడి హత్య (Murder) కేసులో అలప్పుళ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణశిక్ష (Death Sentence) విధించింది. వీరంతా నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం.

Tags :

మరిన్ని