BJP: భాజపా నేత హత్య కేసు .. 15 మందికి మరణ శిక్ష
కేరళ (Kerala)లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన భాజపా (BJP) నాయకుడి హత్య (Murder) కేసులో అలప్పుళ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణశిక్ష (Death Sentence) విధించింది. వీరంతా నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం.
Published : 30 Jan 2024 20:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్