PM Modi: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పన్నులు తగ్గించాము: ప్రధాని మోదీ
ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పెట్రో ధరల మంట నుంచి ప్రజలకు ఊరట లభించింది. కస్టమ్స్ పన్ను తగ్గింపుతో ఇనుము, ఉక్కు, సిమెంటు తదితర వస్తువుల ధరలు దిగిరానున్నాయి.
Published : 22 May 2022 09:30 IST
Tags :