Telangana News: కరోనాపై ఏమరపాటు వద్దు!: జాగ్రత్తలు పాటించాలని సర్కారు సూచన
తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే గడ్డుకాలం రాకుండా గట్టెక్కవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఉన్న సౌకర్యాలు సమకూర్చుకోవాల్సిన అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ఎలా పనిచేయాలి అనే అంశంపై మంత్రి మార్గనిర్దేశం చేశారు
Published : 24 Dec 2023 12:58 IST
Tags :