Telangana: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాసకు చాలీచాలని బలం!

లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముగ్గురు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్యయాదవ్‌ల పదవీకాలం వచ్చే ఏప్రిల్ రెండో తేదీన ముగియనుంది. ఈ మూడు స్థానాలకు మార్చి నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్, భారాసకు.. రెండు లేదా మూడు స్థానాలు గెలిచే అవకాశం లేకపోవడం ఉత్కంఠ రేపుతోంది.

Published : 27 Dec 2023 11:52 IST

లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముగ్గురు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్యయాదవ్‌ల పదవీకాలం వచ్చే ఏప్రిల్ రెండో తేదీన ముగియనుంది. ఈ మూడు స్థానాలకు మార్చి నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్, భారాసకు.. రెండు లేదా మూడు స్థానాలు గెలిచే అవకాశం లేకపోవడం ఉత్కంఠ రేపుతోంది.

Tags :

మరిన్ని