Andhra news: నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. 18 మందికి నోటీసులు..

ఫోర్జరీ సంతకాలు, కోర్టులో దొంగతనం కేసులను ఎందుకు సీబీఐకి ఇవ్వకూడదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సుమోటో పిల్‌ను విచారణ జరిపిన ధర్మాసనం 18 మందికి నోటీసులు జారీచేసింది. దర్యాప్తు పురోగతిని సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.

Published : 27 Apr 2022 09:31 IST

ఫోర్జరీ సంతకాలు, కోర్టులో దొంగతనం కేసులను ఎందుకు సీబీఐకి ఇవ్వకూడదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సుమోటో పిల్‌ను విచారణ జరిపిన ధర్మాసనం 18 మందికి నోటీసులు జారీచేసింది. దర్యాప్తు పురోగతిని సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.

Tags :

మరిన్ని