Ts News: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్టీరింగ్ మధ్యలో చిక్కుకున్న డ్రైవర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టి 15 మందికి గాయాలయ్యాయి. వలిగొండ మండలం టేకులసోమారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీరింగ్ మధ్యలో బస్సు డ్రైవర్ చిక్కుకున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Published : 21 Mar 2023 19:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్