Ts News: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్టీరింగ్ మధ్యలో చిక్కుకున్న డ్రైవర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టి 15 మందికి గాయాలయ్యాయి. వలిగొండ మండలం టేకులసోమారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీరింగ్ మధ్యలో బస్సు డ్రైవర్ చిక్కుకున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Published : 21 Mar 2023 19:17 IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టి 15 మందికి గాయాలయ్యాయి. వలిగొండ మండలం టేకులసోమారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీరింగ్ మధ్యలో బస్సు డ్రైవర్ చిక్కుకున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tags :

మరిన్ని