SDT16: సాయిధరమ్‌ తేజ్‌ 16వ చిత్రం ప్రారంభం.. డైరెక్టర్‌ ఎవరంటే..?

రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవల కోలుకున్న యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ మళ్లీ సినిమాల్లో వేగం పెంచాడు. తన 16వ చిత్రాన్ని లాంఛనంగా మొదలుపెట్టాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ పతాకంపై బీవీఎన్ ప్రసాద్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయంత్ పానుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత బాపినీడు బోగవల్లి కెమెరా స్విచ్చాన్ చేయగా. సాయితేజ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చిబాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Updated : 02 Dec 2022 19:29 IST

రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవల కోలుకున్న యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ మళ్లీ సినిమాల్లో వేగం పెంచాడు. తన 16వ చిత్రాన్ని లాంఛనంగా మొదలుపెట్టాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ పతాకంపై బీవీఎన్ ప్రసాద్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయంత్ పానుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత బాపినీడు బోగవల్లి కెమెరా స్విచ్చాన్ చేయగా. సాయితేజ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చిబాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Tags :

మరిన్ని