Delhi: జీ-20 సదస్సు వేళ.. దిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జీ20 (G 20) శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీ నగరం కనీవినీ ఎరుగని భద్రతావలయంలోకి వెళ్తోంది. ప్రపంచ ఆర్థికంలో 75 శాతం వాటా కలిగిన జీ 20 దేశాల అధినేతలు దిల్లీకి వస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధానిలో భారీగా బలగాలను మోహరించారు. సమావేశాలు జరిగే శుక్రవారం నుంచి ఆదివారం వరకు విద్యా సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించారు. రైళ్లు, విమానాలను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు. సెంట్రల్‌ దిల్లీ అనధికార లాక్‌డౌన్‌లోకి వెళ్తోంది.

Published : 06 Sep 2023 21:40 IST

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జీ20 (G 20) శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీ నగరం కనీవినీ ఎరుగని భద్రతావలయంలోకి వెళ్తోంది. ప్రపంచ ఆర్థికంలో 75 శాతం వాటా కలిగిన జీ 20 దేశాల అధినేతలు దిల్లీకి వస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధానిలో భారీగా బలగాలను మోహరించారు. సమావేశాలు జరిగే శుక్రవారం నుంచి ఆదివారం వరకు విద్యా సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించారు. రైళ్లు, విమానాలను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు. సెంట్రల్‌ దిల్లీ అనధికార లాక్‌డౌన్‌లోకి వెళ్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు