Delhi: జీ-20 సదస్సు వేళ.. దిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జీ20 (G 20) శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీ నగరం కనీవినీ ఎరుగని భద్రతావలయంలోకి వెళ్తోంది. ప్రపంచ ఆర్థికంలో 75 శాతం వాటా కలిగిన జీ 20 దేశాల అధినేతలు దిల్లీకి వస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధానిలో భారీగా బలగాలను మోహరించారు. సమావేశాలు జరిగే శుక్రవారం నుంచి ఆదివారం వరకు విద్యా సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించారు. రైళ్లు, విమానాలను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు. సెంట్రల్ దిల్లీ అనధికార లాక్డౌన్లోకి వెళ్తోంది.
Published : 06 Sep 2023 21:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్