Shaakuntalam: హిమవనంలో అగ్నివర్షం.. ‘శాకుంతలం’ సెకండ్ సింగిల్ వచ్చేసింది
‘శాకుంతలం (Shaakuntalam)’లోని సెకండ్ సింగిల్ వచ్చేసింది. సమంత (Samantha) ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రమిది. దేవ్మోహన్, మోహన్బాబు తదితరులు కీలక పాత్రధారులు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘రుషి వనంలోన స్వర్గధామం..’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిద్ధ్ శ్రీరామ్ (Sid Sriram), చిన్మయి (Chinmayi) కలిసి ఆలపించారు.
Updated : 25 Jan 2023 19:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు