Shaakuntalam: హిమవనంలో అగ్నివర్షం.. ‘శాకుంతలం’ సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది

‘శాకుంతలం (Shaakuntalam)’లోని సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది. సమంత (Samantha) ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రమిది.  దేవ్‌మోహన్‌, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రధారులు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘రుషి వనంలోన స్వర్గధామం..’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిద్ధ్‌ శ్రీరామ్‌ (Sid Sriram), చిన్మయి (Chinmayi) కలిసి ఆలపించారు. 

Updated : 25 Jan 2023 19:02 IST

‘శాకుంతలం (Shaakuntalam)’లోని సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది. సమంత (Samantha) ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రమిది.  దేవ్‌మోహన్‌, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రధారులు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘రుషి వనంలోన స్వర్గధామం..’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిద్ధ్‌ శ్రీరామ్‌ (Sid Sriram), చిన్మయి (Chinmayi) కలిసి ఆలపించారు. 

Tags :

మరిన్ని