Sircilla: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
దేశవ్యాప్తంగా వస్త్ర ఉత్పత్తి రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదే సమస్య ఇప్పుడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకూ తాకింది. సిరిసిల్ల నేతన్నలకు ఆధారంగా ఉన్న టెక్సైల్ పార్క్లో వస్త్ర ఉత్పత్తి లేక మరమగ్గాలు బోసిపోయాయి. నష్టాలకు వస్త్ర ఉత్పత్తి చేయలేక యజమానులు పరిశ్రమను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 1500 నుంచి 2 వేల మంది కార్మికుల ఉపాధికి గండి పడింది.
Published : 19 Jan 2024 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి