Telangana news: కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ పోచారం..!
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడలోని తన నివాసంలో రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్.. ఆరు విడతలుగా సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. పక్కా ఇళ్లను పూర్తిచేసిన జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ను అభినందిస్తూ సభాపతి.. ఒకింత భావోద్వేగానికి గురై కంటతపడి పెట్టారు.
Published : 25 Jun 2022 11:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా