Telangana news: కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ పోచారం..!

నిజాంసాగర్  ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడలోని తన నివాసంలో రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్.. ఆరు విడతలుగా సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. పక్కా ఇళ్లను పూర్తిచేసిన జెడ్పీటీసీ సభ్యుడు సతీష్‌ను అభినందిస్తూ సభాపతి.. ఒకింత భావోద్వేగానికి గురై కంటతపడి పెట్టారు.

Published : 25 Jun 2022 11:37 IST

నిజాంసాగర్  ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడలోని తన నివాసంలో రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్.. ఆరు విడతలుగా సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. పక్కా ఇళ్లను పూర్తిచేసిన జెడ్పీటీసీ సభ్యుడు సతీష్‌ను అభినందిస్తూ సభాపతి.. ఒకింత భావోద్వేగానికి గురై కంటతపడి పెట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు