సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ‘ఆస్థా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు
సికింద్రాబాద్: అయోధ్య బాల రాముని దర్శనం కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆస్థా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సోమవారం బయలుదేరింది. భాజపా ఎమ్మేల్యేలు వెంకటరమణారెడ్డి, సూర్య నారాయణ జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలులో 1346 మంది ప్రయాణిస్తున్నారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా మార్మోగింది.
Updated : 07 Feb 2024 16:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం