Srilanka: లంకేయులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు
ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న లంకేయులకు ఇంధన ధరలు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న లంక వాసులకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా శ్రీలంక సర్కారు పెట్రోల్ పై 82, డీజిల్ పై 111 రూపాయల మేర ధరలను పెంచగాఈ పెంపుతో శ్రీలంక రూపాయిల్లో లీటర్ పెట్రోల్ రూ.420కి, లీటర్ డీజిల్ రూ.400 రూపాయలకు చేరింది.
Published : 24 May 2022 14:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు